Telangana | పల్లెల ప్రగతి కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులు అట్టడుగు స్థాయికి చేరడం లేదు. పంచాయతీ సెక్రటరీలు, స్థానిక పాలకవర్గాలు (సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు) కలిసి ఆ సొమ్మును విచ
గ్రామాల అభివృద్ధికి కీలకమైన 15వ ఆర్థిక సంఘం నిధులు ఎట్టకేలకు విడుదలయ్యాయి. 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి తొలి విడతగా రూ.259. 36 కోట్లు విడుదలయ్యాయి.
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కీలకమైన 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఎన్నికల ఆలస్యం వల్ల నిలిచిపోతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన రూ.1,514 కోట్లు పంచాయతీలకు అందలేద�