నిజామాబాద్ జిల్లాలో బోదకాలు సమస్య పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారు. ప్రభుత్వ దవాఖానల్లో అందించే వైద్య సేవలను మెరుగుపర్చారు. దీంతో�
బోద కాల వ్యాధిని గుర్తించేందుకు జ్వర సర్వే తరహాలో ఫైలే రియా సర్వే నిర్వహిస్తున్నారు. ఫిక్స్డ్ ఏరియాల్లో రాత్రివేళ రక్త నమూనాలు సేకరిస్తున్నారు. మైక్రో ఫైలేరి యా క్రిమి ఉన్నట్లు గుర్తించిన వారికి మంద�
గృహ సందర్శనలో కేసులు నమోదు చేయండి డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ శ్రీరాం భూపాలపల్లి టౌన్ : జిల్లాలో ఫైలేరియా వ్యాధిపై దృష్టి సారించి, గృహ సందర్శనలో కేసులు నమోదు చేసి ప్రొఫైల్ సిద్ధం చేయాలని జిల్లా వైద్య ఆరో