యూరోప్లో జరిగే ఎఫ్ఐహెచ్ హాకీ ప్రొ లీగ్లో పాల్గొనే 24మంది సభ్యుల భారత జట్టును ప్రకటించారు. ఏస్ డ్రాగ్ ఫ్లికర్ హర్మన్ప్రీత్ సింగ్ జట్టుకు సారధ్యం వహిస్తాడు.
భారత హాకీ జట్టు అరుదైన ఘనత సాధించింది. ఎఫ్ఐహెచ్ హాకీ 5ఎస్ ఛాంపియన్షిప్ తొలి సీజన్లో విజేతగా నిలిచింది. ఐదు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో మూడు విజయాలతో లీగ్ దశలో మూడు విజయాలు, ఒక డ్రాతో అగ్రస్థానంలో నిలిచిన �