Lok Sabha Elections | ఐదో దశ లోక్సభ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. అన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద�
సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం జరగనుంది. ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ నియోజకవర్గాలకు ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో మహిళల ప్రాతినిథ్యం చాలా తక్కువగా ఉందని, 5వ దశ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు 12 శాతమేనని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ పేర్కొన్నది. ఏడీఆర్ నివేదిక ప్రకా