ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మావోయిస్టు పార్టీ ఇచ్చిన తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల బంద్ పిలుపు నేపథ్యంలో ములుగులోని ఏజెన్సీ ప్రాంతం నిర్మానుష్యంగ�
పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఓ మహిళా మావోయిస్టును హతమార్చారు. ఆమె మృతదేహాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం సమీపంలో బుధవారం ఉదయం వదిలి వెళ్లారు.