సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని బెంగళూరుకు చెందిన ఒక మహిళా లెక్చరర్ రూ.2 కోట్లను పోగొట్టుకున్నారు. సైబర్ నేరగాళ్లు ఆమెను డిజిటల్ అరెస్ట్ చేయడంతో ఆమె ప్ల్లాట్, మరో రెండు నివాస ఫ్లాట్లను అమ్మి వార�
నారాయణ కళాశాలలో దారుణం చోటుచేసుకున్నది. కళాశాల ఏవో, మహిళా లెక్చరర్పై దాడి చేసి దూషించాడు. కాగా యాజమాన్యం ఏవోతోపాటు బాధితురాలిని కూడా విధుల నుంచి తొలగించింది. దీంతో బాధితురాలు గేటు వద్ద ఆందోళనకు దిగిన ఘ�