దిగుబడులు రాక.. అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపంతో మహిళా రైతు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో సోమవారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మహబూబాబాద్ మండ లం లక్ష్మాతండా శివారు రేక
అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై ఆంజనేయులు కథనం ప్రకారం.. కాసిపేట మండలం కొత్తవరిపేటకు చెందిన గుండా శ్రీదేవి (38) వ్యవసాయం చేస్తూ జీవనం సా