ముంచుకొస్తున్న ఎన్నికల దృష్ట్యా విద్యార్థులను మచ్చిక చేసుకోవడమే లక్ష్యంగా కేంద్రం తాయిలాలు ప్రకటించింది. పరిశోధక విద్యార్థుల్లో అసంతృప్తిని తగ్గించేందుకు వారికి అందించే ఫెలోషిప్ మొత్తాన్ని గణనీయం
కేంద్ర ప్రభుత్వం మౌలానా ఆజాద్ జాతీయ ఫెలోషిప్ను ఈ ఏడాది (2022-23)కి రద్దు చేసిందని, మైనార్టీ విద్యార్థులకు దీనిని వెంటనే మంజూరు చేయాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి డిమాండ్ చేశారు.