Nokia Phones | స్మార్ట్ఫోన్ల హవా కొనసాగుతున్న సమయంలోనూ ఫీచర్ ఫోన్ల మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని నోకియా సరికొత్త మొబైళ్లను తీసుకొచ్చింది. 4జీ నెట్వర్క్ కనెక్టివిటీతో నాలుగు కొత్త ఫోన్లను ఆవిష్కరించింది. Nokia 23
టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో నూతన 4జి ఫీచర్ ఫోన్ను ఆవిష్కరించింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025లో ఈ ఫోన్ను జియో విడుదల చేసింది. జియో భారత్ పేరిట ఈ ఫోన్ను లాంచ్ చేశారు.