తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న కేంద్ర ప్రభుత్వం.. అనేక విభజన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది. తాజాగా మోదీ సర్కారు మరో విభజన హామీని తొక్కిపెట్టింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి వారణాసి మధ్య హై స్పీడ్ రైల్వే కారిడార్ నిర్మాణానికి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆ రూట్లో ఎక్కువ సంఖ్యలో మలుపులు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేమని రైల్వ�