వేసవిలో నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నట్లు ఎఫ్డీఓ సర్వేశ్వర్ తెలిపారు. మండలంలోని చిత్రియాల, కంబాలపల్లి, పాత కంబాలపల్లి, పెద్దమూల గ్రామాల్లోని అటవీ �
వేసవి దృష్ట్యా అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎఫ్డీఓ సర్వేశ్వర్ తెలిపారు. చందంపేట మండలంలోని పెద్దమూల, చిత్రియాల, రేకులవలయం, కంబాలపల్లి, పాత
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్డ్ ప్రాంతంలోని నాగర్కర్నూల్, నల్లగొండ జిల్లాలను ఆనుకొని ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో శాకాహార జంతు గణనను బుధవారం ఎఫ్డీఓ సర్వేశ్వర్ ప్రారంభించారు.