సీనియర్ నటి జయసుధ చైర్మన్గా 15 మందితో కూడిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీని బుధవారం ప్రకటించారు. ఇటీవల ఎఫ్డీసీ కార్యాలయంలో జయసుధ అధ్యక్షతన గద్దర్ అవార్డ్స్ జ్యూరీ సమావేశం జరిగింది. ప్రభ
ఈ ఏడాది ఉగాది నుంచి గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన విధంగా కమిటీ సభ్యులు, అధికారులు వేగంగా ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార ఆదేశించార�
తెలుగు చిత్ర పరిశ్రమను వివాదాల్లోకి లాగి, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని సినీ నిర్మాత, ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు కోరారు. సీఎం రేవంత్రెడ్డితో చిత్ర పరిశ్రమ సమావేశం ఒకరిద్దరితో జరిగింది
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అనంతర పరిణామాలపై త్వరలో సినీ పెద్దలతో కలిసి సీఎం రేవంత్రెడ్డిని కలుస్తామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎఫ్డీసీ) చైర్మన్, నిర్మా త దిల్ రాజు తెలిపారు. �