ఎఫ్సీఐకి బియ్యం అప్పగించని రైస్ మిల్లులపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్లాల్ వివరాలు వెల్లడించారు.
ఉమ్మడి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కేటాయించిన ధాన్యం మేరకు తిరిగి అప్పగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2022-23కు సంబంధించిన సీఎంఆర్ను గత డిసెంబర్ 31లోప�
అన్నదాతలతో బీజేపీ రాజకీయం సీఎమ్మార్ తీసుకోకుండా ఇబ్బందులు 23 రోజులుగా బియ్యం సేకరణ బంద్ రాష్ట్రంపై పడే భారం 22 వేల కోట్లు రైతు సంక్షేమాన్ని ఛిద్రం చేసేందుకు కుట్ర సీఎమ్మార్కు ఓకే చెప్పాకే మోదీ హైదరాబా�