ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్కు గురై తండ్రీకొడుకు మృతి చెందిన విషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్కు చెంది�
Electric shock | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఎల్లాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో(Electric shock) తండ్రి, కొడుకు మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది.