FASTags | టోల్ ప్లాజాల దగ్గర మాన్యువల్గా టోల్ ఛార్జీల వసూలువల్ల రోడ్లపై వాహనాలు భారీగా నిలిచిపోతుండటంతో 2016లో ఆటోమెటిక్గా టోల్ వసూలు చేసే ఫాస్టాగ్ను ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు కేంద్ర సర్కారు ఫాస్టాగ్ల
ఫాస్టాగ్ యూజర్లు తమ కేవైసీ (మీ కస్టమర్ గురించి తెలుసుకోండి) వివరాలను అప్డేట్ చేయడానికి గడువును ఫిబ్రవరి 29 వరకు పొడిగించినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) బుధవారం ప్రకటించింది.
ఒకే ఫాస్టాగ్తో పలు వాహనాలు వినియోగిస్తుండడం, కేవైసీ పూర్తికాకుండానే ఫాస్టాగ్లను జారీచేస్తున్నట్టు గుర్తించిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) వీటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఇ�
వాహనదారులు తమ ఫాస్టాగ్లను ఈ నెల 31లోగా కేవైసీ చేయించుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) ఒక ప్రకటనలో కోరింది. అలా చేయకపోతే అవి డీ యాక్టివేట్ అవుతాయని పేర్కొంది.