స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా వాహనదారులకు కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చిన ఫాస్టాగ్ వార్షిక పాస్కు అనూహ్య స్పందన లభిస్తోంది. వ్యక్తిగత వాహనదారులకు మాత్రమే ఈ వార్షిక పాస్ లభిస్తుంది. వాణిజ్య వాహనా�
హైవేలపై ప్రయాణించే వాహనదారులు టోల్ గేట్ల వద్ద చెల్లించే టోల్ ఫీజు కొత్త విధానంలో అమల్లోకి రానున్నది. ఇప్పుడున్న ఫాస్టాగ్ సిస్టమ్కు స్వస్తి పలికి.. జీపీఎస్ ఆధారిత శాటిలైట్ విధానం తీసుకురానున్నారు