జిల్లాలో వడ్ల కొనుగోలు ప్రక్రియ జోరందుకుంది. ధాన్యం సేకరణ లక్ష్యం 1.55లక్షల మెట్రిక్ టన్నులు కాగా, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 200 కేంద్రాల ద్వారా �
ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో అధ్వానంగా మారిన రోడ్లను అందంగా మార్చుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా సుందరంగా తీర్చుదిద్దుతున్నారు. డివిజన్ పరిధిలో రూ.కోటి 50 లక్ష�