ఎల్లుండి నుంచి రైతుబంధు జమ | రాష్ట్రంలోని అర్హులైన రైతుల ఖాతాల్లో ఎల్లుండి నుంచి రైతుబంధు పథకం కింద నగదు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి ! రాష్ట్రంలో కురిసిన తొలకరి జల్లులతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరడంత�
నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి ! రాష్ట్రంలో కురిసిన తొలకరి జల్లులతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరడంత�
రైతులతో చర్చలకు కేంద్రం సిద్ధమే.. : కేంద్రమంత్రి | రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని, అయితే సాగు చట్టాల రద్దు కాకుండా ప్రత్యామ్నాయాలపై చర్చించేందుకు సిద్ధమని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తో�
బ్యాంకుల విలీనంతో రైతుబంధుకు ఇబ్బంది లేదుకొత్త రైతులు 10లోగా ఏఈవోకు వివరాలివ్వాలి15 నుంచి ఖాతాల్లో జమ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడి హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): పలు బ్యాంకుల విలీనంతో రైతుబంధు పంపి�
మంత్రి కేటీఆర్ ఆదేశంతో సమస్య పరిష్కారం ట్వీట్కు స్పందించడంపై రైతన్న సంతోషం కల్హేర్, జూన్ 2: ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్పందనతో ఓ రైతు మురిసిపోయిండు. పట్టా పాస్బుక్కులోకి భూమిని ఎక్కించిన పత్రం అందుకున
రైతాంగం నష్టపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలినకిలీ విత్తనాలపై నిరంతరం పర్యవేక్షణవానకాలంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయించాలివ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మెదక్, జూన్ 1 : నకిలీ విత్తనాల విక్రయాలపై
రెట్టింపు దిగుబడి.. నాణ్యత అధికం తేల్చి చెప్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు వర్షాధార సాగుతో దిగుబడి తక్కువ రాష్ట్రమంతా పుష్కలంగా సాగునీరు పత్తిసాగును ప్రోత్సహిస్తున్న సర్కార్ 80 లక్షల ఎకరాల్లో సాగు ప్రణ�