అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు కమీషన్లకు కక్కుర్తి పడి..దళారులకు పెద్దఎత్తున యూరియా తరలిస్తూ సాధారణ రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని టీఆర్ఎస్ నేత, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్ అ�
రైతులు యూరియా కోసం గోస పడుతూనే ఉన్నారు. ఏ కేంద్రానికి లోడ్ వచ్చిందని తెలిసినా.. అక్కడికి పరుగులు తీస్తున్నారు. పొద్దంతా పడిగాపులు గాసినా దొరకక నిరాశ చెందుతున్నారు. ఆదివారం కూడా ఉమ్మడి జిల్లా రైతులు అరిగ�