ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఇద్దరు ఇంజినీర్లతోపాటు 8 మంది కార్మికులను కాపాడాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్ డిమాండ్ చేశారు. టన్నెల్ పనులు పూర్తయ్యేంత వరకు రక్షణ చర్యలు చేపట�
పాడి రైతుల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ పాల ఉత్పత్తిదారుల సంఘం, టి.జి. విజయ