ధాన్యం కొనుగోలులో రాష్ట్ర సర్కార్ జాప్యంపై అన్నదాత దిగాలు చెందుతున్నాడు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి నెలన్నర దాటుతున్నా వివిధ కారణాలతో మిల్లులకు తరలించడం ఆలస్యమవుతుండటంతో అక్కడే వేచి చూడటం అన�
రాష్ట్రంలో పలుచోట్ల మంగళ, బుధవారాల్లో కురిసిన అకాలవర్షంతో రైతులు అతలాకుతలం అయ్యారు. పలుచోట్ల వివిధ రకాల పంటలకు తీరని నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం �