స్థానికంగా కోల్డ్ స్టోరేజీలు లేక ఆలుగడ్డ రైతులు విత్తనాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాల కోసం ఆగ్రా, పంజాబ్లోని జలంధర్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచాల్స�
‘తింటే గారెలే తినాలి.. వింటే భారతం వినాలి’ అనేది పాత సామెత. ‘పండిస్తే మిర్చి పండించాలి.. లాభాలు దండిగా పొందాలి’ అనేది నేటి రైతన్నల సంకల్పం. ప్రస్తుతం అధిక లాభాలు కురిపించే పంట ఏదైనా ఉందంటే అది మిర్చినే. మిర�
తొలకరి పలకరింపుతో ప్రజలు పులకరించిపోయారు. వానకాలం ప్రారంభమై పది రోజులు గడుస్తున్నా.. హనుమకొండ జిల్లావ్యాప్తంగా చినుకుజాడ లేకపోవడంతో అన్నదాతలు కలవరపడుతున్నారు.