అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్ర భుత్వాన్ని రైతులు ఛీ కొడుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా క�
రైతుల హక్కులను కాపాడేందుకు వారికి అండగా ఉంటామని గద్వాల పీఏసీసీఎస్ చైర్మన్ సుభాన్ అన్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ని రసిస్తూ గురువారం బీఆర్ఎస్ నాయకులు తాసీల్దార్ కా ర్యాలయం ఎదుట నిరసన