Farmers Passbooks | ఒక పక్క వడ్లు వర్షానికి తడిసి రైస్ మిల్లర్లకు వెళ్లకముందే మొలకెత్తుతుండగా.. మరో పక్క జిలుగు విత్తనాల కొరతతో రైతులు పట్టా పాస్ పుస్తకాలు క్యూ లైన్లో పెట్టి బారులు తీరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ‘భూ భారతి’తో రెవెన్యూ రికార్డుల నిర్వహణలో అనేక మార్పులు జరగనున్నాయి. రాష్ట్రంలోని ప్రతి భూ కమతానికి ఆధార్ తరహాలో ‘భూదార్' నంబర్ను కేటాయించనున్నార�
ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఏడాదంతా రెక్కలు ముక్కలు చేసుకుంటున్న అన్నదాతలు.. అడుగడుగునా వంచనకు గురవుతున్నారు. కాయకష్టం చేసి వారు పండించిన పంటను గ్రామాల్లో వారి వద్ద తక్కువ ధరకు కొంటున్న దళారులు.. చివరికి