ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై రైతులు, బీఆర్ ఎస్ శ్రేణులు కదం తొక్కారు. ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తాడ్వాయి నుంచి కామారెడ్డి కలెక్టరేట్ వరకు రైత�
ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను అమలు చేసి 150ఏండ్లు గా తాము సాగు చేస్తున్న వ్యవసాయ భూములను తమ పేరున పట్టాలు చేయాలని 8తండాలకు చెం దిన గిరిజన రైతులు శుక్రవారం వారి తండాల నుం చి వనపర్తి ఆర్డీవో కార్యాలయం వరకు పాదయ