రైతు బజార్లలో ఆహార భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. మంగళవారం 14 కూరగాయల మార్కెట్లలో ఫుడ్ సేఫ్టీ శాఖ అధికారులు ఆహార భద్రతా ప్రమాణాల నమోదు, లైసెన్సింగ్ శిబిరాల�
ధాన్యం పండించిన రైతులు ప్రైవేట్ వ్యాపారుల చేతిలో మోస పోతున్నారు. కల్లాల వద్దే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు వే బ్రిడ్జి కాంటా వేస్తూ తరుగు పేరుతో ట్రాక్టర్కు 40 నుంచి 50 కేజీల వరకు కోత విధిస్�