రైతులందరికీ సాగునీరు అందించాలందించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శంకర్ రవి శంకర్ డిమాండ్ చేశారు. కలెక్టర్ ప్రమేల సత్పతిని బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు.
ఫార్మాసిటీ భూబాధితులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని ఫార్మాసిటీ భూ వ్యతిరేక పోరాట సమితి సమన్వయకర్త కావుల సరస్వతి, రైతులు తెలిపారు. మంగళవారం