KCR | ‘ఉమ్మడి రాష్ట్రంలో అష్టకష్టాలు పడ్డ తెలంగాణ రైతాంగాన్ని స్వరాష్ట్రంలో తలెత్తుకొని తిరిగేలా చేసినం. నేడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజుల నాటి దుస్థితి దాపురించింది.
హనుమకొండలో ఈ నెల 6వ తేదీన నిర్వహించేది రైతుసభ కాదు.., రైతు ప్రతినిధుల సదస్సు అని బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు వెల్లడించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్ప�
హనుమకొండ హంటర్రోడ్డులో ఈ నెల 6న నిర్వహించనున్న రైతు సదస్సును ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఇటీవల హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసి�
భూ భారతి చట్టంపై మోత్కూరులో గురువారం అధికారులు నిర్వహించిన అవగాహన సదస్సుకు రైతులు లేక వెలవెల పోయింది. ఎమ్మెల్యే సామేల్తోపాటు కలెక్టర్ హనుమంతరావు సదస్సుకు హాజరయ్యారు.
పాలమూరులో జరిగిన రైతు సదస్సులో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ‘మాదిగోళ్లు ఉన్నారా? డప్పులు కొట్టండి’ అంటూ కులం పేరుతో సంబోధించారు. ఇది ముమ్మాటికీ దళిత సమాజాన్ని అగౌరవపరిచినట్టేనని దళిత
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ శివారులో రైతు పండుగ పేరిట నిర్వహించిన సంబురాల్లో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయినికి అవమానం జరిగింది.
మహబూబ్నగర్లో ఈ నెల 28 నుంచి 30 వరకు నిర్వహించే రైతు సదస్సును విజయవంతం చేయాలని మంత్రులు తుమ్మల, దామోదర, జూపల్లి అధికారులను ఆదేశించారు. సదస్సు ఏర్పాట్లపై సచివాలయంలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష ని ర్వహించా�