ఆదివాసీ గిరిజన రైతుల భూముల వివరాలు భూభారతి పోర్టల్లో చేర్చినట్టు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం పోడుభూముల వివరాలు భూభారతి పోర్టల్లో కనిపించేలా కొత్త మాడ్యూ�
Kodanda Reddy | ములుగు జిల్లాలో మక్కజొన్న విత్తనాల ద్వారా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడంపై జరుగుతున్న ఆలస్యంపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి జిల్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.