జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండకు చెందిన రైతు దొప్పల జలంధర్ ‘మేడిగడ్డ బ్యారేజీ రిపేర్ చేయాలి’ అని తెలుగు అక్షరాల రూపంలో వరి నారు పోసి, ఎదిగిన నారును చూపిస్తూ ఆదివారం నిరసన తెలిపాడు.
న్యూఢిల్లీ: ఏడాది పాటు జరిగిన ఆందోళనల్లో పోలీసుల వల్ల ఒక్క రైతు కూడా చనిపోలేదని ఇవాళ కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాద
Grain Purchases | యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతులు నిరసనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై రైతులు నిరసన