అకాల వర్షాలు, వడగండ్ల నుంచి పంటలను కాపాడుకోవడానికి ముందస్తు సాగు విధానం మేలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. దేశ�
భారతదేశంలో 28 రాష్ర్టాలుంటే వీటిలో తెలంగాణ కాకుండా 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇస్తున్న ఇంకొక రాష్ట్రం దేశంలో ఉన్నదా? దమ్ముంటే చూపిస్తరా? అని ప్రతిపక్ష పార్టీలకు సవాల్ చేస్తున్న.
ముఖ్యఅతిథిగా హాజరుకానున్న మంత్రి జగదీశ్రెడ్డి బొడ్రాయిబజార్, జూలై 15 : రాష్ట్ర స్థాయి రైతు సదస్సు, రైతుమిత్ర, రైతు సేవారత్న అవార్డుల ప్రదానోత్సవం ఈ నెల 17న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నిర్వహించనున్నారు