Collector Bhavesh Mishra | రైతులు తమ పంట క్షేత్రాలలో ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టేందుకుగాను ఫామ్ పాండ్ల ను నిర్మించుకోవాలని కలెక్టర్ భవేష్ మిశ్రా పిలుపునిచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఆధ్వర్యంలో, ధన్ ఫౌండేషన్ సహకారంతో, ఐటీసీ మద్దతుతో సోమవారం కేవీకే ప్రాంగణంలో మంచినీటి మత్స్యాభివృద్ధిపై ప్రజా విధాన సదస్సు, సేంద్రీయ ఎరువులపై అవగ