ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ప్రముఖ ఆలయాల్లో గోదా రంగనాథుల కల్యాణం కమనీయంగా సాగింది. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి, కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంతోపాటు పలు ఆలయాల్లో కనుల పండువలా నిర్వహించార�
కొత్త ఏడాది దేశంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లనున్నది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో పలు ప్రముఖ ఆలయాల ప్రారంభోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.