వేమనపల్లి సమీపంలోని ప్రాణహిత నది ఫెర్రీ పాయింట్ వద్ద బుధవారం ఉదయం మహారాష్ట్ర నుంచి వేమనపల్లికి ఎడ్లబండిలో తరలిస్తున్న 2.05 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు రామగుండం సీపీ శ్రీనివాస్ తె�
జిల్లాలో నకిలీ విత్తనాల నివారణ కోసం లా అండ్ ఆర్డర్ పోలీసులతోపాటు టాస్క్ఫోర్స్ బృందం, వ్యవసాయ అధికారులతో కలిసి సమన్వయంగా పని చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. నకిలీ విత్తనాలు సరఫర�
మంచిర్యాల జిల్లాకు చెందిన గునుగుంట్ల వీరమణికంఠ, ముండ్రు మల్లికార్జున్, కోటా సాంబశివరావులు పల్నాడు జిల్లాకు చెందిన గండవల్ల శ్రీరంగతో కలిసి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా చదలవాడ గ్రామానికి చెందిన ప�
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్న ఘటన పుల్లూర్ టోల్గేట్ వద్ద చోటుచేసుకున్నది. ఏఎస్సై సుబ్బారెడ్డి కథనం మేరకు..