అనుమతి లేకుండా గ్రామాల్లో విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి హెచ్చరించారు. చండ్రుగొండ పోలీస్ స్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుజాతన
మూడు వేర్వేరు కేసుల్లో రూ.14 లక్షల విలువ చేసే 560 కేజీల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని, 11 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ తెలిపారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు పోలీస్
అమాయక ఆదివాసీ రైతులను ప్రజలను మోసం చేస్తూ నకిలీ విత్తనాలను అమ్ముతున్న ఇద్దరిపై కేసు నమోదు చేయగా.. ఒకరి అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జీవన్రెడ్డి తెలిపారు. ఆదివారం వివరాలను వెల్లడించారు. మండల కేంద్రంలోని స
ఇస్లాంనగర్కు చెందిన జాదవ్ గజానంద్ ఇంట్లో టాస్క్ఫోర్స్ టీమ్ సభ్యులు తనిఖీలు నిర్వహించి తొమ్మిది నకిలీ విత్తన ప్యాకెట్లను సీజ్ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ తెలిపారు.