నగరంలో ఫేక్ ఎన్వోసీలు కలకలం సృష్టించాయి. క్యూర్ పరిధిలో పలు కాలేజీలు ఫేక్ ఫైర్ ఎన్వోసీలు సమర్పించారంటూ చెలరేగిన దుమారం ఇప్పుడంతా గప్చుప్గా మారింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేశార
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫేక్ ఫైర్ ఎన్వోసీలు తీసుకుని కళాశాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్టు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఫేక్ ఎన్వోసీలపై ఏసీబీతో విచారణ జరిపించాలం�