కల్తీ మద్యం కేసులో ఆదివారం ఏపీ మాజీ మంత్రి జోగి రమేశ్ను అరెస్ట్ చేశారు. తొలుత ఆయన ఇంట్లో సుదీర్ఘ సోదాలు చేసి న సిట్ అధికారులు.. జోగి రమేశ్తో పాటు ఆయన భార్య ఫోన్ను సీజ్ చేసి, ఇంటి సీసీ పుటేజీని సైతం స్వ�
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ (YCP) నేతల అరెస్టుల పరంపర కొనసాగుతున్నది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిలో ఒక్కొక్కరిని వివిధ కేసుల్లో కూటమి ప్రభుత్వం కటకటాల్లోకి (TDP Govt) పంపిస్తున్నది. తాజాగా వైసీపీ సీనియర�
వైసీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) ఇంటివద్ద తీవ్ర ఉద్రక్తత కొనసాగుతున్నది. నకిలీ మద్యం కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
కల్తీ మద్యం తయారు చేస్తున్న ఐదుగురిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 600 లీటర్ల స్పిరిట్, 660 లీటర్ల కల్తీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్�
నాంపల్లి మండలం గానుగుపల్లి గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ దందాలో కీలక నిందితుడిని నల్లగొండ టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.