Telangana Secretariat | తెలంగాణ సచివాలయంలో భద్రతా వైఫల్యం పూర్తిగా లోపించిందనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఓ వ్యక్తి ఫేక్ ఐడీ కార్డులో సచివాలయంలోకి ప్రవేశించి, దందాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
సిటీబ్యూరో, జూన్ 2(నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యుడినంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటున్న ఓ వ్యక్తిని ఎల్బీనగర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీం, ఎల్బీనగర్ పో
ఓ బాధితురాలి పేరుపై ఇన్స్టాగ్రాంలో ఫేక్ ఐడీని సృష్టించిన ఇద్దరు మైనర్లను రాచకొండ సైబర్క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధికి చెందిన మైనర్… ఓ అమ్మాయిని ప్రేమించా�