ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కంట గ్రామం-చందా గ్రామానికి వెళ్లే రహదారి సమీప ప్రాంతాల్లో ఎరువుల నిల్వ, విక్రయాలపై దాడులు నిర్వహించి నకిలీ ఎరువులను స్వాధీనం చేసుకున్నట్లు జైనథ్ సీఐ శ్రావణ్ తెలిపా
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నారు. ఆ దిశగా రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు పంటకు గిట్టుబాటు ధరను కల్పిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండుగ అన్న స్థాయ�