సచివాలయానికి నకిలీ ఉద్యోగుల తాకిడి ఎక్కువైంది. తాజాగా ఓ నకిలీ ఉద్యోగిని సచివాలయ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అత్తాపూర్కు చెందిన సమీర్ కారుకు ‘టీజీ సెక్రటేరియట్.. ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ �
కట్టుదిట్టమైన భద్రత ఉండే సచివాలయంలో ఓ నకిలీ ఉద్యోగి పట్టుబడ్డాడు. ఆ వ్యక్తి రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా నకిలీ గుర్తింపు కార్డు సృష్టించుకొని, కొంతకాలంగా చలామణి అవుతున్నాడు. చివరికి ఆ నకిలీ ఉద్యోగిని ఎస్పీ�