పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) డైరెక్టర్ రవీందర్ సింగ్ జమ్వాల్ నకిలీ మాస్టర్స్ డిగ్రీతో అంచెలంచెలుగా ఎదిగిపోయారు. ఈ విషయం బయటపడినప్పటికీ, ఆయన ఆ పదవిలో కొనసాగుతూ కీలక నిర్ణయాలు తీసుకుంట�
ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్లను చూపేందుకు గుజరాత్ వర్సిటీకి ఎందుకంత భయం? అని ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్సింగ్ ప్రశ్నించారు. అసలు ఆ వర్సిటీలో మోదీ చదువుకొని ఉంటే ఖుషీగా సర్టిఫికెట్లు
నకిలీ డిగ్రీ విషయంలో ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మాటల దాడిని కొనసాగిస్తున్నారు. నకిలీ డిగ్రీ కలిగిన ప్రధాని దేశానికి అవసరం లేదంటూ మోదీని ఉద్దేశిస్తూ కేజ్రీవాల్ విమర్శలు చేశారు.