నకిలీ డీఏపీ దందాలో పలువురు డీలర్లు భాగస్వాములనే ఆరోపణలు ఉన్నాయి. అందుకు ఆధారంగా మరికొందరు డీలర్ల దగ్గర కొన్న డీఏపీలో నకిలీ బయటపడడంతో గుట్టుచప్పుడు కాకుండా రైతులకు డబ్బులు ఇచ్చినట్టు సమాచారం. అసలు డీఏప�
నాగర్కర్నూల్ జిల్లాలో నకిలీ డీఏపీ ఎరువులను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసి గుట్టురట్టు చేశారు. బుధవారం నాగర్కర్నూల్లో డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.