ఆకాశాన్ని అందుకోవాలనే ఉత్సాహం.. ఏది మంచో, ఏది చెడో తెలిసీ తెలియని అమాయకత్వం వెరసి టీనేజ్ ప్రాయం. మరో తరానికి ప్రతినిధులుగా మారేందుకు సన్నద్ధులవుతున్న ఈతరం పిల్లలను ఓ సైబర్ భూతం సైలెంట్గా కమ్మేస్తున్న
రాజకీయ పార్టీలకు వారి సోషల్ మీడియా వేదికల్లోని నకిలీ కంటెంట్ గురించి సమాచారం ఇచ్చిన మూడు గంటల్లోగా ఆ కంటెంట్ను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఆదేశించింది.