పెంకు ఫ్యాక్టరీలలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారు. ఎండలకు మగ్గిపోతూ12 గంటలపాటు కష్టపడి పనిచేసినా వారికి అందే వేతనం రూ.300 నుంచి రూ.350 మాత్రమే. చాలా కాలంగా పనికి తగ్గ వేతనం అంది
Noida Protest: నోయిడాలోని కార్మికులు జీతాలు పెంచాలంటూ ఆందోళన చేపట్టారు. ఆ నిరసన హింసాత్మకంగా మారింది. కార్మికుల ఆందోళనతో కీలక ట్రాన్స్పోర్టు మార్గాలు స్తంభించిపోయాయి. వాహనాలను తగులబెట్టారు.