జోగుళాంబ గద్వాల జిల్లాలోని రాజోళి మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడితే బంగారు పంటలు పండే భూములు నాశనం కావడంతోపాటు, నీరు కలుషితమై, ప్రజలు, మూగజీవాలు రోగాల బారిన పడతారని, పచ్చని పంటలు, పల్లెలను నాశనం
తుంగభద్ర నది సమీపంలో పచ్చని పైర్లతో కళకళలాడే పచ్చని పొలాలు, పొలాల్లో పచ్చని పైర్లు, ఇప్పుడిప్పుడే పంటలు బాగా పండి రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతున్న తరుణంలో పచ్చని పల్లెల్లో ఇథనాల్ కంపెనీ నిర్మాణం రైతు�
ప్రజల ప్రాణాలను కబలించే ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులను ప్రభుత్వం వెంటనే రద్దు చేసి రాజోళి మండలంలో పెద్ద ధన్వాడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను కాపాడాలని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య డిమాం�