గత బీఆర్ఎస్ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. టీఎస్ఐపాస్తో అనతికాలంలోనే అనుమతులిచ్చి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించింది. దీంతో రంగారెడ్డి జిల్లాలో ఎన్నో చిన్న, భారీ తర
రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లకు కొనుగోలుదారుల నుంచి సకాలంలో చెల్లింపులు జరిగేలా చూసేందుకు ఏర్పాటైన ఫెసిలిటేషన్ కౌన్సిళ్ల వ్యవస్థ సత్ఫలితాలను ఇస్తున్నది.