మారెటింగ్ శాఖ డైరెక్టర్ (ఎఫ్ఏసీ) ఆర్ లక్ష్మణుడిని ఆ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆయన స్థానంలో ఐఏఎస్ అధికారి రాహుల్రాజ్కు మారెటింగ్ శాఖ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ మ�
రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా ఎం హరితను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న సందీప్కుమార్ ఝాను రోడ్డు భవనాల శాఖ కమిషనర్గా బదిలీ చేసింది.
సమాచార, పౌరసంబంధాల శాఖ(ఐఅండ్పీఆర్) స్పెషల్ కమిషనర్గా(ఎఫ్ఏసీ) టీ వినయ్కృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది.