Kanti velugu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన కంటివెలుగు రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,500 బృందాలు శిబిరాలు
ఈ నెల 19నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని అధికారులను నల్లగొండ జిల్లా కలెక్టర�
ప్రజల కంటి సమస్య దూరం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో వైద్యారోగ్యశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలి విడుత 2018, ఆగస్టు 15న ప్రా�