దీపావళి పండుగలో అపశ్రుతి దొర్లింది. పటాకులు కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు ఎంత చెప్పినా ప్రజల తీరు మారడం లేదు. దీపావళి పండుగ రోజున పటాకులు కాల్చుతూ 50 మంది కంటికి గాయాలు చేసుకున్నారు. �
ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలనుంచి వృద్ధుల వరకు సెల్ఫోన్ వాడకం కామన్ అయిపోయింది. అలాగే, చాలామంది కంప్యూటర్లోనే వర్క్ చేయాల్సిన పరిస్థితి. దీంతో అందరినీ డ్రై ఐస్ (dry eyes) సమస్య వేధిస్తోంది. ఈ సమ
మెహిదీపట్నం : దీపావళి పండుగను జాగ్రత్తగా చేసుకోవాలని ఎంత మంది చెప్పినా పాటాకులు కాల్చే సమయంలో అజాగ్రత్తగా ఉండి చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా పాటాకులు కాల్చే సమయంలో నిర్లక్ష్యం జీ�