ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భీకర మంచు ఉత్తర జపాన్ను వణికిస్తున్నది. బుధవారం నాటికి జపాన్లోని 15 ప్రిఫెక్చర్లు (పరిపాలనా విభాగాలు) ప్రభావితమైనట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 35 మంది ప్రాణాలు క�
భారత్లో 2050 నాటికి 35 కోట్ల మంది చిన్నారులుంటారని, వారు తీవ్ర వాతావరణ, పర్యావరణ ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యూనిసెఫ్ నివేదిక పేర్కొంది. వారి హక్కులు, భవితను రక్షించడానికి ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్క